18 July, 2026 | 12:34 PM

Breaking News

Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •  

ప్రజలకు వైద్య సేవలు అందించాలనేది లక్ష్యం

25-09-2025 12:40 AM

వెల్దండ సెప్టెంబర్ 24 నియోజకవర్గంలోని ప్రతి పౌరుడికి వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పలుకు తండాలో బుధవారం మొబైల్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. క్యాంపులో నిపుణులైన వైద్యులచే 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి రిపోర్టులను అందించి వారికి మందులు పంపిణీ చేసి సలహాలు సూచనలు చేశారు కార్యక్రమంలో నాయకులు నారాయణ, రవీందర్ తదితరులుపాల్గొన్నారు.