15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రైతుల సమస్యలు పరిష్కరించాలి

04-01-2026 12:00 AM

సీఎంకు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి వినతి 

ఆమనగల్లు, జనవరి 3 (విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం సీఎం రేవంత్‌రెడ్డికి నాగర్‌కర్నూలు ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెల్దండ, చారగొండ మండలాల సమీపంలో చేపడుతున్న రిజర్వాయర్ కారణంగా ఎర్రవెల్లి గ్రా మాన్ని ముంపునకు గురి కాకుండా చూడాల ని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రీన్ ఫీల్ రహదారిలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం అందజేసి వారి ఆదుకోవాలని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన సీఎం కల్వకుర్తి రైతులకు న్యాయం చేస్తానని వారికి హామీ ఇచ్చారు.