18 April, 2026 | 1:07 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

‘బ్లూబెల్స్’ విద్యార్థుల ప్రతిభ

02-05-2025 12:10 AM

కరీంనగర్, మే 1 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని స్థానిక హనుమాన్‌నగర్‌లో ఉన్న బ్లూబెల్స్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాలలో అద్భుత ప్రతిభ ప్రదర్శించారు. వరుసగా పదో సంవత్సరం కూడా 100% ఉత్తీర్ణత సాధించి పాఠశాల ప్రభంజనం సృష్టించింది.

575 మార్కులతో కే స్మరణి టాపర్‌గా నిలిచారు. జీ శ్రావ్య -574, పీ నిశ్విక 572, డీ శ్రీనిధి -567, కే శ్రీనిధి 555, వీ బిందులహరి- 552, కే హర్షవర్ధన్ 551, ఎం భవిత్ 546, కే హరిణి -546, కే అక్షిత- 544 మార్కులు సాధించారు. మొత్తం 37 మంది విద్యార్థులకు 26 మంది 500కు పైగా మార్కులు సాధించారని పాఠశాల ప్రిన్సిపల్, కరస్పాండెంట్ జంగ సునీత మనోహర్‌రెడ్డి  తెలిపారు. ఈ సందర్భంగా అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.