17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

రైతులకు న్యాయం జరిగేటట్లు చూస్తా

26-11-2025 07:22 PM

కుంటాల (విజయక్రాంతి): కుంటాల మండలంలో మార్క్ఫెడ్ ఆదరణ కొనుగోలు చేసిన సోయపంట నాణ్యత విషయంలో ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొచ్చి రైతులకు న్యాయం చేస్తానని మార్క్ఫెడ్ జిల్లా అధికారి మహేష్ అన్నారు. బుధవారం కుంటాల మండల కేంద్రంలో రైతు దత్తు ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్న కార్యక్రమాన్ని సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాపస్ పంపిన సోయలను తిరిగి గోదాములకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రైతులు ఆందోళన చెందవద్దని ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. అనంతరం పిఎసిస్ కార్యాలయం ఎదుట ఉన్న సోదరులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.