16 May, 2026 | 4:16 PM

Breaking News

దోస్త్ రెండో విడుత అడ్మిషన్లు ప్రారంభం: ప్రిన్సిపాల్ జయ   •   నిర్మల్ అభివృద్ధి ద్రోహి ఎమ్మెల్యే   •   సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్   •   గ్రామీణ ప్రజలకు మెడికవర్ ఆసుపత్రి ఉచిత వైద్య సేవలు   •   మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘ఏఐ టూల్స్   •   పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్   •   మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయి సభ్యులకు రివార్డులను అందజేత   •   తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు నకు కమిటీ ఏర్పాటు పట్ల హర్షం   •   లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిలీనియం నూతన సెక్రటరీ గా పగడాల నరేష్   •   వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన డీఆర్‌డీఏ ఏపీడీ విజయ లక్ష్మీ   •  

టీపీసీసీ అధ్యక్షతన పీసీసీ విస్తృత స్థాయి సమావేశం

08-09-2025 08:23 AM

హైదరాబాద్: సోమవారం ఉదయం 11 గంటలకు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్(TPCC President Mahesh Kumar) అధ్యక్షతన ఈ భేటీ  జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్(AICC incharge Meenakshi Natarajan) పాల్గొననున్నారు. మీనాక్షి నటరాజన్ తో పాటు పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు పీసీసీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జిలు ఈ భేటీలో పాల్గొననున్నారు. పార్టీ బలోపేతం, ఓట్ల చోరీపై నిరసనలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ నిర్వహించనున్నారు. అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు తదితర అంశాలపై చర్చ కొనసాగనుంది.