23 May, 2026 | 7:33 PM

Breaking News

ఖానాపూర్ బొడ్డోని కుంట సుందరీకరణకు శ్రీకారం   •   మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •   కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •  

దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్

04-10-2025 01:22 AM

కరీంనగర్, అక్టోబరు 3 (విజయ క్రాంతి): నగరంలోని టవర్ సర్కిల్ లో ప్రతిష్టించిన దుర్గా అమ్మవారిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే నగునూరులోని దుర్గాభవాని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, మాజీ కార్పొరేటర్లు, నాయకులుఉన్నారు.