15 April, 2026 | 1:41 PM

Breaking News

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •  

ఫిబ్రవరి 2 నుంచి ఓల్వో ఆపరేటర్ శిక్షణ

30-01-2026 06:16 PM

- మందమర్రి జీఎం రాధాకృష్ణ

బెల్లంపల్లి,(విజయక్రాంతి): సింగరేణి ప్రభావిత గ్రామ, సింగరేణి కార్మిక కుటుంబాల పిల్లలకు ఉచిత ఓల్వో డంప్ ట్రక్ ఆపరేటర్ శిక్షణ ఏర్పాటు చేసినట్లు ఇవ్వనున్నట్లు మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ N. రాధాకృష్ణ  ఒక ప్రకటనలో పేర్కోన్నారు. ఫిబ్రవరి 2 నుంచి 21 తేదీ  వరకు వోల్వో డంప్ ట్రక్ ఆపరేటర్ శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు 10వ తగరతి ఉత్తీర్ణులై ఉండాలి.

భారీ మోటార్ వాహన డ్రైవింగ్ లైసెన్స్, 3 యేండ్ల అనుభవం ఉండాలన్నారు. మొదటి విడతగా 18 రోజు lలు  మొత్తం 60మంది అభ్యర్థులకుగాను ప్రతి ఏరియా నుండి అర్హత కలిగిన 5గురిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  అభ్యర్థులు వివరాల కోసం మందమర్రి ఏరియా ఎంవీటీసీ కార్యాలయంలో మేనేజర్ ని సంప్రదించాలని కోరారు.