calender_icon.png 5 June, 2025 | 1:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిదరఖాస్తును పరిష్కరిస్తాం..

03-06-2025 05:49:24 PM

ఎమ్మార్వో కనకయ్య..

హుజురాబాద్ (విజయక్రాంతి): ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కరిస్తామని ఎమ్మార్వో కనకయ్య(MRO Kanakaiah) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని ధర్మరాజు పల్లెలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వంలో భూ సమస్యలు పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూమాత ప్రవేశ పెట్టిందన్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిష్కరిస్తామన్నారు. మొత్తం 12 దరఖాస్తులు వచ్చాయన్నారు. 1.సాదా బైనమా 6 దరఖాస్తులు 2. ⁠విరాసత్ కు 3 దరఖాస్తులు, 4 అప్పీల్ 2 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.