6 May, 2026 | 7:37 PM

Breaking News

గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •   వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు   •   ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో ఘనంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన   •   నాగోల్‌లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల వేగం పెంచాలి   •   పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి - సిపిఐ   •   పంటల మార్పిడి విధానాన్నీ రైతులు అవలంబించాలి   •   కులర్ కరెంట్ షాక్‌తో బాలుడికి గాయాలు   •   పట్వారిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   ఈవీఎం గోడౌన్ ను పరిశీలన   •  

‘ఎక్స్’ సీఈవో లిండా యాకరినో రాజీనామా

10-07-2025 01:21 AM

న్యూయార్క్, జూలై 9: సామాజిక మాధ్య మం ‘ఎక్స్’ సీఈవో లిండా యాకరినో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమె ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘రెండేళ్ల అద్భుత ప్రయాణం తర్వాత సీఈవో పదవికి రాజీనామా చేస్తున్నా. నాపై విశ్వాసం ఉంచి భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షించడం, ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యతలు అప్పగించిన మస్క్‌కు కృతజ్ఞతలు.’ అని లిండా పేర్కొన్నా రు. 2023 మే నుంచి రెండేళ్ల పాటు ఎక్స్ సీఈవోగా లిండా వ్యవహరించారు. కాగా లిండా ప్రకటనపై మస్క్ స్పందిస్తూ.. ‘ మీ సేవలకు ధన్యవాదాలు’ అని పోస్టు పెట్టారు.