31 March, 2026 | 5:57 PM

Breaking News

దొంగతనాన్ని అడ్డుకున్న మహిళా కార్మికురాలు   •   మహాలక్ష్మి ద్వారా మహిళలకు రూ.10వేల కోట్లు ఆదా   •   పెన్షనర్ల రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి   •   ఎమ్మెల్సీని సన్మానించిన బిజెపి నాయకుడు లింగాల శంకర్   •   మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్   •   కేవీకేలో పంట మార్పిడి పైన అవగాహన సదస్సు   •   ముత్తారంలో ఉచిత వైద్య శిబిరాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకొవాలి   •   బంక్ నిర్వాహకులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి   •   ఎన్నికల వేళ భారీ షాక్... టీవీకే విజయ్‌పై కేసు నమోదు   •   పసుపు రైతులకు మంత్రి తుమ్మల భరోసా.. ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లింపు   •  

డబుల్ సెంచరీ మిస్.. జైస్వాల్ రనౌట్

11-10-2025 10:11 AM

న్యూఢిల్లీ: శనివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఇండియా-వెస్టిండీస్(India vs West Indies) మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచులో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 325 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్(175) వద్ద రనౌట్(Yashasvi Jaiswal Run Out) అయ్యాడు. శుభ్ మన్ గిల్ సమన్వయకోపం కారణంగా యశస్వి పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో జైస్వాల్ డబుల్ సెచరీ చేసే అవకాశం చేజారింది. అనంతరం క్రీజులో తెలుగు కుడ్రాడు నితీశ్ రెడ్డి వచ్చాడు. ప్రస్తుతం భారత్ 96.1 ఓవర్లకు 353 పరుగులు చేసింది మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజులో గిల్ (43), నితీశ్ రెడ్డి (10) పరుగులతో ఆడుతున్నారు.