2 September, 2026 | 9:24 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

ఫ్రీ ఆన్‌లైన్ గైడెన్స్ కోచింగ్‌ను యువ న్యాయవాదులు వినియోగించుకోవాలి

01-08-2025 | 12:00am

ఆన్లైన్ గైడెన్స్ కు పోస్టర్, బ్రోచర్  ఆవిష్కరణలో టిపిసిసి లీగల్ సెల్ కన్వీనర్ శ్రీమతి వరలక్ష్మి

మంథని జూలై 31 (విజయక్రాంతి): మంథని బార్ అసోషియేషన్ లో టిపిసిసి లీగల్ సెల్ కన్వీనర్ శ్రీమతి యం. వరలక్ష్మి ఆధ్వర్యంలో  అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష  హాజరు కానున్న యువ న్యాయ వాదులకు ఫ్రీ ఆన్లైన్ గైడెన్స్ కు సంబందించిన పోస్టర్, బ్రోచర్ ను గురువారం ఆవిష్కరించారు.

ఈ కోచింగ్ ను యువ న్యాయ వాదులు వినియోగించు కోవాలని కో రారు. కార్యక్రమంలో బార్ అధ్యక్షుల  కె.వి.ఏల్ ఏన్  హరిబాబు, సింగరేణి సంస్థ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ సి. రమణ్ కుమార్ రెడ్డి, లీగల్ సెల్ జాయంట్ కన్వీనర్ బండ మాధురి, న్యాయ వాదులు డి. విజయ్ కుమార్, ఆర్ల నాగరాజు, శశిభూషణ్ కాచె, పాల్గొన్నారు,