14 April, 2026 | 5:12 PM

Breaking News

ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •  

యువత క్రీడల్లో రాణించాలి

12-01-2026 12:00 AM

రాజాపూర్ జనవరి 11: సమాజంలోని ప్రస్తుతం యువత క్రీడల్లో రాణించాలని పలువురు నాయకులు పేర్కొన్నారు. ముదిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని నందిగామ గ్రామంలో శనివారం ఆదివారం గ్రామ యువకుల ఆధ్వర్యంలో నందిగామ ప్రీమియర్ లీగ్ -5 క్రికెట్ క్రీడా పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. క్రీడల్లో గెలుపొందిన జట్లకు మొదటి బహుమతిగా రూపాయలు 20 వేలు,ద్వితీయ బహుమతిగా 10వేలు,తృతీయ బహుమతిగా 5వేలు అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సమాజంలో క్రికెట్ యువకులకు  బాగా అలవాటు అయిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు పెంటయ్య, బచ్చిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపిటిసి శేఖర్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ వెంకటయ్య గౌడ్, శేఖర్ రెడ్డి, ఆంజనేయులు, ఎల్లయ్య, అచ్చయ్య వెంకటేష్ , డాక్టర్ వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, చిన్న కృష్ణ, జీవన్, రాఘవేందర్, కుమారు, మల్లేష్, క్రికెట్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.