ఏసీబీ వలకి చిక్కిన మరో అవినీతి తిమింగలం
ఏసీబీ వలకి చిక్కిన మరో అవినీతి తిమింగలం, యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో శనివారం రోజున ఏసీబీ వలన చిక్కిన మోటకొండూర్ అసిస్టెంట్ లైన్ రమేష్, మేడికుంటపల్లి గ్రామ రైతు పన్నాల అనంతరెడ్డి ఒక ట్రాన్స్ఫార్మర్, నాలుగు ఫోళ్లు కావాలని దరఖాస్తు చేసుకోగా అసిస్టెంట్ లైన్మెన్ రమేష్ రూ.35000/- లు లంచం అడిగారు,
16-05-2026