15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

గొర్రెల కాపరి కుటుంబానికి రూ.20వేల ఆర్థిక సాయం

26-11-2025 12:00 AM

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి 

కామారెడ్డి, నవంబర్ 25 (విజయక్రాంతి): గొర్రెల కాపరి సుధాకర్ కుటుంబాన్ని మంగళవారం  టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. సుధాకర్ కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెల కాపరి సుధాకర్ మృతి చెందడం చాలా దురదృష్టకరమని అన్నారు.

వారి కుటుంబానికి పిల్లలు చదువుకోవడానికి రూ.20,000 రూపాయలు అందజేసి నా వంతు సహాయ సహకారాలు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మామిండ్ల అంజయ్య, నిమ్మ విజయకుమార్ రెడ్డి, వీరన్న పటేల్, తాజా మాజీ కౌన్సిలర్లు ఊరు దొండ రవి, చాట్ల వంశీ, పంపరిశ్రీనివాస్, శంకర్రావు, పిడుగు మమత సాయిబాబా, గడ్డమీది మహేష్, మామిండ్ల రమేష్, రంగా రమేష్ గౌడ్, నవీన్, యూత్ నాయకులు ఆబిద్, ఇమ్రాన్, బల్ల శ్రీనివాస్, కిరణ్, మున్నా, శశి, గౌస్, శ్రీకాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.