10 May, 2026 | 5:48 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ఎస్పీ కార్యాలయంలో పరిపాలన దినోత్సవం

17-09-2025 05:22 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రజా పాలన ప్రభుత్వం ఆదేశం మేరకు పరిపాలన దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానక షర్మిల జెండాను ఆవిష్కరించి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆనాటి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అవినాష్ కుమార్ రాకేష్ మీనా ఉపేందర్ రెడ్డి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.