17-09-2025 05:22:43 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రజా పాలన ప్రభుత్వం ఆదేశం మేరకు పరిపాలన దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానక షర్మిల జెండాను ఆవిష్కరించి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆనాటి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అవినాష్ కుమార్ రాకేష్ మీనా ఉపేందర్ రెడ్డి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.