17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఓటుకు.. వయస్సు అడ్డు కాదు

15-12-2025 12:00 AM

ఆదర్శంగా నిలిచిన వృద్ధురాలు

కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 14(విజయ క్రాంతి): నేటి తరంలో ఓటు హక్కును వినియోగించుకోవడంలో యువత సైతం ఆసక్తి చూపడం లేదు అలాంటిది 105 సంవత్సరాల వృద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకొని నేటి తరానికి ఆదర్శంగా నిలిచింది. దహేగాం మండలంలోని గొర్రెగుట్ట గ్రామానికి చెందిన 105 ఏళ్ల వృద్ధురాలు రసూల్ ఇట్యాల పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించి ఆదర్శంగా నిలిచారు. వయసు పైబడినప్పటికీ ఆమె ఆసక్తిగా వచ్చి ఓటు వేయడం స్థానికులకు స్ఫూర్తినిచ్చింది. అధికారులు ఆమెకు సహాయం అందించారు. ఆమె ఓటు నిబద్ధత అందరికీ ఆదర్శప్రాయం.