6 May, 2026 | 9:22 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

రిటైర్మెంట్‌పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

10-07-2025 01:24 AM

న్యూఢిల్లీ, జూలై 9: రాజకీయ జీవితం నుంచి వైదొలిగిన తన భవిష్యత్తు కార్యచరణపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వేదాలు, ఉపనిషత్తులు చదవడంతో పాటు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెడతానన్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల సహాకార సంఘాల మహిళలతో మాట్లాడుతూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, శరీరాన్ని వ్యా ధులకు దూరంగా ఉంచడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుందని తెలి పారు. ఇక సహకార శాఖ మంత్రిగా తన ప్రయాణం అద్భుతంగా ఉందన్నారు.