15 June, 2026 | 7:09 PM

Breaking News

సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •  

రుద్రారం సర్పంచ్‌గా ఆటోవాలా

19-12-2025 12:35 AM
  1. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన పూలమ్మ సామెల్
  2. సంబరాలు జరుపుకున్న ఆటో యూనియన్ నేతలు

నారాయణఖేడ్, డిసెంబర్ 18(విజయక్రాంతి) : నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని రుద్రారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆటోవాలా గెలుపొందడంతో స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆటో నడిపిస్తూ జీవ నం కొనసాగిస్తున్న నడిమిదొడ్డి పూలమ్మ సమెల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగి గెలుపొందాడు. సంబంధిత గ్రామంలో గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతూ వచ్చాడు.

కాగా ఈసారి కాం గ్రెస్ పార్టీ బలపర్చిన ఆటో సామెల్‌కు స్థానిక ఓటర్లు పట్టం కట్టడంతో నా రాయణఖేడ్ ప్రాంతంలో సంచలనమే అని ప్రజలు, ఆటో డ్రైవర్లు అంటున్నారు. కాగా గ్రామంలో ఉప స ర్పంచ్‌గా సైతం ఆటో నడిపిస్తూ జీవనం సాగిస్తున్నకే సంగారెడ్డి వార్డు మెంబర్‌గా గెలవడంతో ఆ యనకే ఉపసర్పంచ్ పదవి వరించింది. దీంతో నారాయణఖేడ్‌లోని ఆటో యూ నియన్ నాయకు లు సంబరాలు జరుపుకున్నారు.