5 May, 2026 | 8:31 PM

Breaking News

క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •   లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •   ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం   •   నూతన టెండర్ల లబ్దిదారులు అమ్మవారి సేవలో పాత్రులు కావాలి: డాక్టర్ కోట నీలిమ   •   గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం   •   ఎండలో ఎండుతున్న ధాన్యం బస్తాలు   •  

ఆగి ఉన్న కారును ఢీకొట్టిన మరో కారు

12-09-2024 12:00 AM

ముగ్గురికి తీవ్రగాయాలు

కొండపాక, సెప్టెంబర్ 11: ఆగి ఉన్న కారును మరో కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. హై దరాబాద్‌కు చెందిన మల్లేశం, మహే శ్, పర్వతాలు అనే ముగ్గురు కారులో కొమురవెళ్లి మల్లన్న దర్శనానికి వెళ్తుండగా కొండపాక మండలం మెదిని పూర్ స్టేజీ వద్ద రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన మరోకారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యా యి. 108 అంబులెన్స్ సిబ్బం ది ఘట నా స్థలానికి చేరుకొని వారిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.