26-06-2025 05:49:55 PM
హైదరాబాద్: మాదాపూర్ శిల్పకళా వేదికలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం-2025(Anti-Drugs Day) ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హాజరయ్యారు. అలాగే నిర్మాత దిల్ రాజు, సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, కోచ్ పుల్లెల గోపిచంద్ పాల్గొన్నారు.