16 April, 2026 | 11:25 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

జిల్లా కలెక్టర్ ను కలిసిన ఆత్మ చైర్మన్ రవీందర్ రెడ్డి..

11-11-2025 08:49 PM

ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లా ఆత్మ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ టీఎస్. దివాకరను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేశారు. వ్యవసాయ యాంత్రీకరణకు సహకారం అందించాలని కోరారు. రైతులకు శిక్షణ కార్యక్రమాలు, అవగాహనా తరగతుల నిర్వహణ కోసం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.