25 July, 2026 | 11:24 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

పెళ్లిరోజు సందర్భంగా అయ్యప్పలకు అల్పాహారం సమర్పణ

11-11-2025 09:04 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): అయ్యప్ప స్వాముల కోసం పొగర్త పవన్ కుమార్, పొగర్త హిమాంబిక దంపతులు తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అల్పాహారం, భిక్ష సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు దంపతులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం ఆనందసంతోషాలతో అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ఈ సందర్బంగా సోములు యాదవ్ గురు స్వామి, బుచ్చిబాబు గురు స్వామి, నాగార్జున గురు స్వామి, బాలు యాదవ్ స్వామి, దశరథ్ స్వామి, సాయికిరణ్ గౌడ్ (బాబులు గౌడ్), నరేష్ స్వామి, వెంకట్ స్వామి తదితర అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.