17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

గోరక్షకులపై దాడులను అరికట్టాలి

01-11-2025 12:54 AM

కాశీ విశ్వనాథ పీఠం గోశాల పీఠాధిపతి శ్రీశ్రీ దుర్గానంద పూరి

ఖైరతాబాద్: అక్టోబర్31(విజయ క్రాంతి) : రాష్ట్ర వ్యాప్తంగా గోరక్షకులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని మాతా అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వనాథ పీఠం గోశాల పీఠాధిపతి శ్రీశ్రీ దుర్గానంద పూరి అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోవు ల అక్రరవాణాను అరికట్టడంతోపాటు వాటి రక్షణకు అనేక చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పు లు ఉన్నాయన్నారు.

కానీ ప్రభుత్వాలు, యంత్రాంగం చర్యలేమీ తీసుకోవడం లేదన్నారు. గోవులను కబేళాలకు అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా గోరక్షకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. గోర క్షకులపై జరుగుతున్న దాడులను అరికట్టడంతోపాటు సోనుసింగ్ కేసులో నింది తుల ను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పవన్ కుమార్, రాముయా దవ్, హరీశ్‌యాదవ్, నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.