calender_icon.png 12 September, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్భిణిపై లైంగికదాడికి యత్నం

08-02-2025 12:03:11 AM

చెన్నై, ఫిబ్రవరి 7: ఏపీలోని చిత్తూరుకు చెందిన గర్భిణి తమిళనాడులోని తిరుపూర్ వస్త్ర కర్మాగారంలో పనిచేస్తుంది. గురువారం ఆమె కోయంబత్తూరు నుంచి రైలులో స్వస్థలానికి బయల్దేరింది.

రైలులో ఆ గర్భిణికి హే మరాజ్ అనే సైకో ఎదురై లైంగిక దాడికి య త్నించాడు. దీంతో ఆమె తిరగబడింది. ఈ క్ర మంలో సైకో కదులుతున్న రైలు నుంచి ఆ మెను కిందకు తోసేశాడు.

ఘటనలో గాయాలపాలైన గర్భిణిని రైల్వే సిబ్బంది చికిత్స చే యిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేర కు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.