8 May, 2026 | 3:04 PM

Breaking News

ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన.. ఉర్దూ పోస్టర్‌ ఆవిష్కరణ   •   తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుతో ప్రాణహిత జలాలకు వినియోగం: మంత్రి జూపల్లి కృష్ణారావు   •   పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత   •   పుల్లాయిగూడెం నూతన రామాలయం ప్రారంభోత్సవం   •   కొడంగల్‌లో శ్రీవేంటేశ్వర స్వామి ఆలయానికి సీఎం భూమిపూజ   •   జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య   •   ఎస్ పీఎల్ క్రికెట్ విజేతకు లక్ష నగదు, ట్రోఫీ అందజేత   •   రాస్తారోకో నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు   •   వేసవి శిబిరం సద్వినియోగం చేసుకోగలరు: ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి   •   కొలనూరు చెరువు వద్ద రైతు వారోత్సవాలు నిర్వహణ   •  

ఫిజియోథెరపీపై అవగాహన సదస్సు

09-09-2025 01:01 AM

వరంగల్ మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాం తి): ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా వరంగల్ మెడికవర్ హాస్పిటల్ వారు జయ నర్సింగ్ కాలేజీలో సోమవారం ఉచిత అవగాహన సదస్సు నిర్వహించారు. మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు డా.అజయ్, డా.మౌని క  పాల్గొన్నారు.

కాలేజీ ప్రిన్సిపాల్ ప్రియోబాల, అసోసియేట్ ప్రిన్సిపాల్ సుధారాణి, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి నర్సింగ్ విద్యార్థులకు ఫిజియోథెరపీ ప్రాధాన్యతను, ఆసుప త్రుల్లో దాని ఉపయోగాలను వివరించారు. మెడికవర్ హాస్పిటల్స్ ప్రతినిధులు మాట్లాడుతూ.. రోగుల పునరావాసంలో ఫిజియో థెరపీ కీలక పాత్ర పోషిస్తుందని, రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉందన్నారు.