15 April, 2026 | 12:21 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యంను కలిసిన వెలిచాల రాజేందర్ రావు

06-12-2025 06:13 PM

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ డిసిసి నూతన అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యంకు రాజేందర్ రావు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. పలు అంశాలపై చర్చించారు. మేడిపల్లి సత్యం నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లాలో మరింత బలపడుతుందని రాజేందర్రావు పేర్కొన్నారు.