15 June, 2026 | 7:03 PM

Breaking News

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •  

బాలల సంరక్షణ చట్టాలపై అవగాహన పెంచాలి

27-11-2025 05:07 PM

నిర్మల్ రూరల్: బాలల సంరక్షణ చట్టాలపై ప్రతి పాఠశాలలో పిల్లలకు అవగాహన పెంచాలని బాలల పరిరక్షణ కమిటీ చైర్మన్ ఎండి వహీద్ అన్నారు. గురువారం అనంతపెట్ కేజీబీవీ పాఠశాలలో ముక్తుభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్యవివాల నిషేధ చట్టం బాలల సంరక్షణ తదితర చట్టాలపై అవగాహన కల్పించి బాలల సంరక్షణ కోసం కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల అధికారి మురళి నిర్వాకులు అనిల్ శరత్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.