2 July, 2026 | 1:06 PM

Breaking News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం.. 20 మంది మహిళలు అరెస్ట్‌   •   ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిఎంహెచ్ ఓ వెంకట్   •   కళాశాలల బంద్ విజయవంతం   •   దేవరకద్రలో న్యాయస్థాన భవనం ప్రారంభం   •   కాళేశ్వరం వైఫల్యాలపై హరీశ్ రావు సమాధానం చెప్పాలి: ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు   •   పదేళ్ల అప్పుల గురించి కేసీఆర్ చెప్పాలి: మంత్రి జూపల్లి   •   వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   హరీశ్ రావు అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •  

క్వార్టర్ ఫైనల్లో బెంగాల్

19-12-2024 12:11 AM

సంతోష్ ట్రోఫీ

హైదరాబాద్: సంతోష్ ఫుట్‌బాల్ ట్రోఫీ లో పశ్చిమ బెంగాల్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న టోర్నీలో బుధవారం గ్రూప్ జరిగిన తొలి మ్యాచ్‌లో పశ్చిమ బెంగాల్ 2 రాజస్థాన్‌పై విజయాన్ని అందుకుంది. బెంగాల్ తరఫున రబిలాల్ మండి (45వ నిమిషం), నారో హరి (56వ నిమిషం) గోల్స్ సాధించారు. మరో మ్యాచ్‌లో మణిపూర్ 1 జమ్మూ కశ్మీర్‌తో డ్రా చేసుకుంది.