19-12-2024 12:11:19 AM
సంతోష్ ట్రోఫీ
హైదరాబాద్: సంతోష్ ఫుట్బాల్ ట్రోఫీ లో పశ్చిమ బెంగాల్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న టోర్నీలో బుధవారం గ్రూప్ జరిగిన తొలి మ్యాచ్లో పశ్చిమ బెంగాల్ 2 రాజస్థాన్పై విజయాన్ని అందుకుంది. బెంగాల్ తరఫున రబిలాల్ మండి (45వ నిమిషం), నారో హరి (56వ నిమిషం) గోల్స్ సాధించారు. మరో మ్యాచ్లో మణిపూర్ 1 జమ్మూ కశ్మీర్తో డ్రా చేసుకుంది.