calender_icon.png 29 September, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంగమ్మకు భవానీ భక్తుల హారతి..

29-09-2025 12:39:27 AM

* శాంతించమ్మా గంగమ్మా అంటూ వేడుకోలు 

పాపన్నపేట, సెప్టెంబర్ 28 :సింగూరు నుంచి సుమారు లక్ష క్యూసెక్కుల నీరు రావడంతో మంజీరా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. పలుచోట్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాపన్నపేట మండల పరిధిలోని కుర్తివాడ గ్రామానికి చెందిన దుర్గాభవాని మాల దారులు ఆ గ్రామ శివారులోని మంజీరాకు హారతినిచ్చారు. ‘శాంతించమ్మా గంగమ్మా‘ అంటూ వేడుకున్నారు.