16 April, 2026 | 9:22 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

నాంపల్లి రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పాల్గొన్న దుండిగల్ మున్సిపల్ బీజేపీ నాయకులు

16-12-2025 07:50 PM

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్.రాంచంద్రరావు జిహెచ్ఎంసి లో విలీనం ఐన మేడ్చల్ రూరల్ ప్రాంతాలలో గల మాజీ ప్రజాప్రతినిధులు, డివిజన్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా ప్రాంతాల్లో డివిజన్ల విభజన గురించి, స్థానిక బీజేపీ నాయకులు, ప్రజలు అనుకూలమా లేక వ్యతిరేకమా అనే అంశంపై చర్చించి, వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా ఇంచార్జి అధ్యక్షులు డా ఎస్. మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి డి. విగ్నేశ్వర్, దుండిగల్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ, మాజీ కౌన్సిలర్ ఎంబరి ఆంజనేయులు ముదిరాజ్, వివిధ డివిజన్ అధ్యక్షులు,మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.