12 June, 2026 | 1:09 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •  

రక్తదాన శిబిరం

06-11-2025 05:57 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మీ బాయి పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని కాలేజ్ రోడ్డు, లక్ష్మీనగర్ బ్రాంచీల ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏజిఎం అరవింద్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ అయూబ్, సంజీవ్, జోనల్ పీటీ రాజేందర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.