21 March, 2026 | 1:05 PM

Breaking News

'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •   యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్‌.. పండగ పూట తీవ్ర విషాదం   •   కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు   •   మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు.. అమెరికా ఆంక్షలు ఎత్తివేత   •   హార్ముజ్ జలసంధి గురించి మాకు అవసరం లేదు.. వారికి ధైర్యం లేదు   •   కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా బండారి గంగాధర్   •   నవోదయకు ఎంపికైన పోకల తనుష్   •   3 ట్రిలియన్ ఎకానమీ దిశగా ప్రణాళికలు!   •   అందరికీ అన్నీ.. రాష్ట్ర బడ్జెట్ 2026-27   •  

పల్సిలో ఘనంగా బోనాల సమర్పణ

17-07-2025 10:47 PM

కుభీర్,(విజయక్రాంతి): కుభీర్ మండలంలోని పల్సి గ్రామంలోని విద్యా భారతి పాఠశాలలో గురువారం విద్యార్థులు, ఉపాధ్యాయులు అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముందుగా పాఠశాల నుండి శోభాయాత్రగా వెళ్లి గజ్జలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బోనాలను సమర్పించారు. అనంతరం పాఠశాల కు చేరుకుని విద్యార్థులు ఉపాధ్యాయులు కోలాటంతో పాటు అమ్మవారి వేషధారణలో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా హెచ్ఎం డోలెవార్ పోతున్న, పాఠశాల సిబ్బంది ఉన్నారు.