17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

సొంత నిధులతో బోరు ప్రారంభం

07-01-2026 12:00 AM

జహీరాబాద్, జనవరి 6:  కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో బి ఆర్ ఎస్ నాయకులు గ్రామ మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, కోహిర్ మండల మాజీ జెడ్పిటిసి స్రవంతి రెడ్డి లు సొంత డబ్బులు వెచ్చించి బోరు వేయించి మోటార్ బిగించి వినియోగంలోకి తెచ్చారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉండడం వల్ల గ్రామానికి చెందిన ఎస్సీ ప్రజలు మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి స్రవంతి రెడ్డిని నేటి సమస్య పరిష్కరించాలని కోరగా స్పందించిన వారు బోర్ వేయించి మోటార్ బిగించి ప్రజల దాహార్తిని తీర్చారు. తమ సమస్య పరిష్కరించిన నాయకులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతిరెడ్డిపల్లి, బిలాల్పూర్ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచు నర్సింహులు, గుడిగారి పల్లి గ్రామం బిఆర్‌ఎస్ నాయకులు భూమయ్య తదితరులు పాల్గొన్నారు.