1 July, 2026 | 6:51 PM

Breaking News

ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •  

బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

17-09-2025 12:43 PM

చివ్వెంల (విజయక్రాంతి): ఈరోజు అక్కలదేవిగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఎక్స్ ఎంపీటీసీ గోవిందరెడ్డి అధ్యక్షాన నిర్వహించడం జరిగింది, దీనికి ముఖ్యఅతిథిగా వైవిఆర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు రైతులను నట్టేటముంచారు.. ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని బుటక హామీలు అని, ఇప్పుడు యూరియా కోసం రైతులు పడుతున్న బాధలు చూస్తున్నాం అని, బీఆర్ఎస్ కార్యకర్తలకు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అందరికి అండగా ఉంటడని అదైర్యాపడవద్దు అని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, వెంకన్న, మంగయ్య, ఎల్లయ్య, చంద్రయ్య, లింగస్వామి, చంటి, విజయ్, జానయ్య తదితరులు పాల్గొన్నారు.