11 March, 2026 | 3:09 PM

Breaking News

కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •  

బీఆర్ఎస్ సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం

09-01-2026 07:32 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బి ఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లకు ఉపసర్పంచ్ లకు వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా సమన్వయకర్త పి.రామ్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానం చేసి పూల బొకేలను అందించారు. వచ్చే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలిపించుకునేందుకు కష్టపడి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భూషణ్ రెడ్డి, మార్గొండ రాము, తదితరులు పాల్గొన్నారు.