15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే బస్సు జాతర

06-11-2025 06:13 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రజలు కార్మికులు వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది సిపిఐ పార్టీ త్వరలో బస్సు జాతర నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రధాన కార్యదర్శి విలాస్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించి బాసర నుండి నిర్మల్ వరకు ఈ బస్సు జాతరలో ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని ఇందులో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనేలా పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ శివాజీ గోపి మోహన్ కైలాస్ తదితరులు పాల్గొన్నారు.