calender_icon.png 17 December, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలనీలకు బస్సు సర్వీసులు ప్రారంభం

16-12-2025 08:02:01 PM

ఎల్బీనగర్ (విజయక్రాంతి): హయత్ నగర్ 1 డిపో నుంచి హయత్ నగర్, మన్సూరాబాద్ డివిజన్లలోని నూతన కాలనీలకు బస్సు సౌకర్యం కల్పించారు. ఈ మేరకు బస్సు సర్వీసులను మంగళవారం డిపో మేనేజర్ విజయ్ ప్రారంభించారు. హరిహరపురం, కుంట్లూర్ జయ ప్రకాష్ నగర్ కాలనీ, తొర్రూర్ డబల్ రూమ్ కాలనీలో బస్సులను స్థానికులతో కలిసి ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో విద్యార్దులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.