15 June, 2026 | 8:41 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

వ్యాపారుల్లో మార్పు రావాలి

24-10-2024 12:00 AM

హైదరాబాద్‌సహా రాష్ట్రంలోని రెస్టారెంట్లు, హోటళ్లలో అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలవల్ల ప్రజలకు మేలు జరగాలని కోరు కుందాం. అనేకచోట్ల ఆహార పదార్థాలలో నాణ్యతా ప్రమాణాలను పాటించక పోవడం, సరైన పరిశుభ్రత లేకపోవడం వంటి సంఘటనలు బయటపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఆరో గ్యకరమైన ఆహారాన్ని మార్కెట్లలో అందుబాటులో ఉంచేందుకు కట్టుబడి ఉండడం అభినందనీయం. ఇప్పటికైనా, వ్యాపారులు నాణ్యత పెంపునకు ప్రాధాన్యమివ్వాలి. నిబంధనలు పాటించడం ద్వారా వారు తమ కస్టమర్లపై నమ్మకాన్ని పొందగలరు.


 -డా. చిట్యాల రవీందర్, మణికొండ