15 June, 2026 | 9:51 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

పెరిగే ధరలతో ప్రజలు విలవిల

24-10-2024 12:00 AM

ఇవాళ నిత్యావసరాలలో అన్ని వస్తువుల ధరలూ పెద్ద ఎత్తున పెరిగి పోతున్నాయి. అన్నింటిపైనా పన్నుల భారాన్ని ప్రభుత్వాలు పెంచుతూనే ఉన్నాయి. ఫలితంగా సామాన్యుల జీవితాలు రోజురోజుకూ దుర్భరమవుతున్నాయి. వారి గురించి ప్రభుత్వాలే కదా ఆలోచించి, తగు చర్యలు తీసుకోవాల్సింది? మధ్యతరగతి, పేదవారి వేతనాలు మాత్రం ఈ లెక్కన పెరగవు. సామాజిక సేవా కార్యకర్తలు, మేధావులైనా దీనిని సీరియస్‌గా ఆలోచించాలి. సామాన్యుడు జీవించే పరిస్థితులు రావాలి.


 సింగు లక్ష్మీనారాయణ, చింతకుంట