17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కారులో మంటలు.. బయటపడ్డ ప్రయాణికులు

24-10-2025 03:15 PM

ముత్తంగి ఓఆర్ఆర్ సమీపంలో ఘటన 

పటాన్చెరు: సిద్దిపేట జిల్లాకు చెందిన వాస్తవ్యులు శంకర్పల్లిలో శుభకార్యానికి వెళ్తుండగా పటాన్చెరు ఎగ్జిట్ నంబర్ 3 సమీపంలో వారి కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్పటికే అదే దారిలో వెళ్తున్న బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ వెంటనే స్పందించి కారులో ఉన్నవారిని సురక్షితంగా బయటకు దింపివేశారు.  వెంటనే ఫైర్ ఇంజన్‌కు సమాచారం ఇచ్చి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. ప్రాణాపాయం జరగకుండా వేగంగా చర్యలు తీసుకున్న ఆయనకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.