30 July, 2026 | 9:05 PM

Breaking News

భారీ వర్షానికి ఇల్లు కూలిన ఘటన..   •   భారీ వర్షాల నేపథ్యంలో కల్వర్టు, వంతెనను పరిశీలించిన ఐటీడీఏ పిఓ   •   ఉట్నూర్ లోని ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే..   •   పరవళ్లు తొక్కుతున్న గుండారం రిజర్వాయర్ మత్తడి   •   విద్యుత్‌ సరఫరాలో మునుగోడును రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దాలి   •   అంగన్వాడీ టీచర్లు, ఆయాల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి   •   ఘనంగా సోనుసూద్ జన్మదిన వేడుకలు: బలగం శ్రీధర్   •   టి జేఏసీ జిల్లా చైర్మన్‌కు రంగానాయక్ కుటుంబం అభినందనలు   •   భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి   •   ఉమ్మడి జిల్లా డైరెక్టర్ హీనా బేగంకు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి సన్మానం   •  

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

14-07-2025 10:33 PM

వ్యాపారులకు పోలీసుల నోటీసులు..

మహబూబాబాద్ (విజయక్రాంతి): నేరాలు నియంత్రించడంలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని మహబూబాబాద్ పట్టణ సీఐ జీ. మహేందర్ రెడ్డి(CI Mahender Reddy) అన్నారు. ఎస్పీ  సుధీర్ రామ్నాథ్ కేకన్ ఉత్తర్వుల మేరకు శ్రీ గట్ల మహేందర్ రెడ్డి టౌన్ సీఐ, ఎస్ఐలు శివ, ప్రశాంత్ సిబ్బందితో కలిసి మహబూబాబాద్ పట్టణంలోని షాపుల యజమానులకు సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నోటీసు అందజేశారు. నోటీస్ తీసుకున్న వ్యాపారులు 2 వారాల సమయంలో షాప్ లోపల, ఇరువైపులా కెమెరాలు బిగించి నేరాలను నియంత్రించడానికి సహకరించాలని సూచించారు.