25 March, 2026 | 2:03 PM

Breaking News

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ పెన్షనర్స్ నిరసన   •   పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన జనం.!   •   సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •   అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి   •  

వయనాడ్ బాధితులపై కేంద్రం నిర్లక్ష్యం

30-10-2024 02:07 AM

కాంగ్రెస్ వయనాడ్ అభ్యర్థి ప్రియాంకవాధ్రా

వయనాడ్, అక్టోబర్ 29: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి తీవ్రంగా నష్టపోయిన బా ధితులకు పునరావాసం కల్పించటంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్ల క్ష్యం వహిస్తున్నదని కాంగ్రెస్ నేత, వయనాడ్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాధ్రా ఆరోపించారు. ప్రజలన్నా, ప్రజాస్వామన్నా, దేశమన్నా బీజేపీ ప్రభుత్వానికి లెక్క లేకుండా పోయిందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగం గా మంగళవారం ఆమె మాట్లాడు తూ.. బీజేపీ విధానాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులా మారా యని మండిపడ్డారు.