17 April, 2026 | 10:30 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

23-05-2025 12:26 AM

నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవనున్న సీఎం

హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. శనివారం ఢిల్లీలో జర గనున్న నీతి ఆయోగ్ కార్యక్రమానికి రేవంత్ హాజరవనున్నారు. నీతి ఆయోగ్ సమావేశం తర్వాత అందుబాటులో ఉండే పార్టీ పెద్దలతోనూ సమావేశం కానున్నట్టు సమాచా రం. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్, అదనపు నిధుల కోసం పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.