12 May, 2026 | 10:56 AM

Breaking News

కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •   చెట్టుపై పండ్లను తినేందుకు వెళ్లి వలలో చిక్కుకొనిచనిపోతున్న పక్షులు   •   ఇల్లందులో రాజకీయ దుమారం..   •  

హైదరాబాద్ తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

04-07-2025 11:28 PM

తాడ్వాయి,(విజయక్రాంతి): హైదరాబాదులో శుక్రవారం నిర్వహించే జై బాపూ జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి నాయకులు గైని శివాజీ, రాజిరెడ్డి, మోహన్ రెడ్డి, మహేందర్ రెడ్డి,సంజీవులు, రాజు, సుధాకర్ రావు, భూషణం తదితరులు పాల్గొన్నారు.