11 May, 2026 | 9:10 PM

Breaking News

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •   శివంపేట మండలంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు పంపిణీ!   •   పాలిసెట్–2026 పరీక్షా ఏర్పాట్లు పూర్తి   •   ప్రధాని మనసు గెలిచిన గరిడేపల్లి 'డప్పు దరువు'   •   జనగణన సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ అక్షరా శ్రీనివాస్   •   మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ ఆవిష్కరణకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆహ్వానం   •   ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   క్షతగాత్రురాలుకి అండగా చేయూత ట్రస్ట్   •   సమ్మర్ క్యాంప్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •  

కాంగ్రెస్ పార్టీ సమావేశానికి తరలిన నాయకులు

04-07-2025 11:13 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): హైదరాబాద్లోని ఎల్బీ స్టేడీయంలో నిర్వహిస్తున్న పార్టీ గ్రామ అధ్యక్షుల సమ్మేళనానికి ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని గ్రామ పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు తరలి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖార్గే, అధ్యక్షతన నిర్వహిస్తున్న సమావేశానికి మహమ్మద్ నగర్ నిజాంసాగర్ మండలాలకు చెందిన గ్రామ పార్టీ అధ్యక్షులు తరలి వెళ్లారు. నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్, మహమ్మద్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డిలు కార్యకర్తలతో పాటు తరలి వెళ్లారు.