22 June, 2026 | 3:17 PM

Breaking News

బయోలాజికల్, పీఈటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్   •   SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి   •   దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •  

బీజేపీ నాయకుల పరామర్శ

16-10-2025 04:24 PM

దౌల్తాబాద్: మండలంలోని గువ్వలేగి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు నర్సింహారెడ్డి తల్లి మరణించిన విషయం తెలుసుకొని బీజేపీ మండల పార్టీ నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలన్నారు. మాజీ మండల అధ్యక్షుడు సర్వుగారి భూపాల్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కురుమ గణేష్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజు, బూత్ అధ్యక్షులు రవి, వేణు, కొండల్ రెడ్డి, బొల్లం రాజు తదితరులున్నారు.