calender_icon.png 13 October, 2025 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఎన్టీయుసీ నాయకుడు రజాక్ ని సన్మానించిన కాంట్రాక్ట్ ఉద్యోగులు

13-10-2025 04:00:51 PM

చుంచుపల్లి,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ లాభాల్లో నుంచి కాంట్రాక్ట్ కార్మికులకు రూ 5,500. ఇప్పించినందుకు కృషిచేసిన ఐఎన్టియుసి యూనియన్ కు యూనియన్ నాయకులు జన ప్రసాద్ కు ధన్యవాదాలు తెలుపుతూ, ఆ యూనియన్ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్ కి శాలువాతో సన్మానం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.