8 July, 2026 | 8:20 PM

Breaking News

ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •  

నాలుగు వేదాల అనువాద గ్రంధాల ఏర్పాటు

29-09-2025 12:53 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా యోగ భవన్లో గంజి ఆంజనేయులు సహకారంతో ఆదివారం నాలుగు వేదాల కు సంబం ధించిన తెలుగు అనువాద గ్రంథాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా యోగ అధ్యక్షుడు యోగా రామ్ రెడ్డి తెలిపారు. వివిధ దాతల సహకారంతో 25వేల విలువ గల నాలుగు వేద గ్రంధాల ను యోగ భవన్లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతిరోజు వేదంలోని ఐదు మంత్రాలను అర్థ సైత పఠణం చేయనున్నట్లు తెలిపారు.