calender_icon.png 16 December, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువు మరమ్మతులకు రూ.కోటి 18 లక్షలు

11-12-2025 12:00:00 AM

తానూర్, డిసెంబర్ 10 (విజయక్రాంతి):  తానూర్ మండలంలోని జాల బి చెరువు మర మ్మత్తులకు 1 కోటి 18 లక్షల 50 వేల రూపాయల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. జి. వో. నెంబర్ 352 ద్వారా ప్రభుత్వం పాలనపరమై న అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. చెరువు పూర్తి అయితే కర్భాల, జాల ఆయకట్టు రైతులకు 200 ఎకరాల వరకు సాగునీరు అందుతున్నారు.  త్వరలో చెరువు పునరు ద్దరణ పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఈ సందర్భంగా నిధులు మంజూరు చేయించిన మంత్రులకు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే ధన్యవాదములు తెలిపారు.