calender_icon.png 22 November, 2025 | 10:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాచగిరి క్షేత్రంలో భక్తుల రద్దీ

10-02-2025 12:00:00 AM

గజ్వేల్, ఫిబ్రవరి 9 : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని  నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో ఆదివారం దర్శించుకున్నారు.  నిత్య పూజలో భాగంగా  స్వామివారి సన్నిధిలో 6 జంటలు స్వామి వారి కళ్యాణములు,  28 జంటలు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు,  14 జంటలు  అభిషేకములు నిర్వహిం చారు. స్వామివారి  దర్శనానికి వచ్చిన భక్తులకు   ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది సుధాకర్, నరేందర్ తగిన ఏర్పాటు చేశారు.